Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మోహన్ లాల్ సరసన నటి త్రిషా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (19:39 IST)
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగిన నటి మీనా ఇటీవలే భర్తను కోల్పోయింది. దాదాపు 45 రోజుల క్రితం ఆమె భర్త సాగర్ అకాల మరణం చెందారు. ప్రస్తుతం ఈ విషాదం నుంచి క్రమంగా కోలుకుంటున్న మీనా... త్వరలోనే మలయాళ నటుడు మోహన్ లాల్ సరసన నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "దృశ్యం" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. జీత్తు జోసఫ్ దర్శకత్వం వహించారు. 
 
లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళా పోలీసు అధికారి కొడుకును హత్య చేసిన తన వాళ్ళను రక్షించే తండ్రి కథే దృశ్యం. రూ.5 కోట్లు ఖర్చు చేసిన ఈ చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసింది. దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి నటించిన పాపనాశం అనే పేరుతో రీమేక్ అయింది. హిందీ, తెలుగు, కన్నడ భాషలలో ఇప్పుడు రీమేక్ చేశారు. 
 
ఇపుడు మూడో భాగాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటించేలా చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం