Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో మా సత్తా చూపిస్తాం: మోహన్ బాబు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:19 IST)
సినిమాల్లో మళ్ళీ తమ కుటుంబం సత్తా చూపిస్తుందంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. తిరుమల శ్రీవారి కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వెలుపల మోహన్ బాబుతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.
 
ఈ సంధర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ, గడిచిపోయిన కరోనా రోజులు మళ్లీ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు. సన్ ఆఫ్ ఇండియా అనే నూతన సినిమాలో తాను నటించానని.. త్వరలోనే సినిమా విడుదలవుతుందన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments