Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో మా సత్తా చూపిస్తాం: మోహన్ బాబు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:19 IST)
సినిమాల్లో మళ్ళీ తమ కుటుంబం సత్తా చూపిస్తుందంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. తిరుమల శ్రీవారి కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వెలుపల మోహన్ బాబుతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.
 
ఈ సంధర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ, గడిచిపోయిన కరోనా రోజులు మళ్లీ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు. సన్ ఆఫ్ ఇండియా అనే నూతన సినిమాలో తాను నటించానని.. త్వరలోనే సినిమా విడుదలవుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments