Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే గోతులు తవ్వుకున్నట్టే : మోహన్ బాబు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:26 IST)
చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాచేయడం ద్వారా ఎవరి గోతులు వారు తవ్వుకుంటున్నారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి తనకు కూడా ఆహ్వానం అందిందన్నారు. కానీ, కొందరు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన అన్నారు. 
 
ఇకపోతే, సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంపై తాను స్పందించనని చెప్పారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బయట రాజకీయాలు మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్పకాదు. మనం చేసే పనులన్నింటిపైనా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments