Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎం కీరవాణి ఇంటి విషాదం.. తల్లి భానుమతి ఇకలేరు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (17:42 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమెకు ఇంటి పట్టునే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
 
కాగా, భానుమతి భౌతికకాయాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తరలించారు. రాజమౌళికి భానుమతి పెద్దమ్మ అవుతారు. పైగా, ఆయనకు ఆమె అంటే అమితమైన ఇష్టం. మరోవైపు, మాతృవియోగం పొందిన కీరవాణికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments