Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎం కీరవాణి ఇంటి విషాదం.. తల్లి భానుమతి ఇకలేరు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (17:42 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమెకు ఇంటి పట్టునే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
 
కాగా, భానుమతి భౌతికకాయాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తరలించారు. రాజమౌళికి భానుమతి పెద్దమ్మ అవుతారు. పైగా, ఆయనకు ఆమె అంటే అమితమైన ఇష్టం. మరోవైపు, మాతృవియోగం పొందిన కీరవాణికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments