Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాసుల వర్షం కురిపిస్తున్న మిషన్ మంగళ్ ...11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (15:49 IST)
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం మిషన్ మంగళ్. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా కేవలం 11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11 రోజుల్లోనే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా "మిషన్ మంగళ్" నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన "2.0" చిత్రం 10 రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.164 కోట్లు వసూలు చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments