Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాసుల వర్షం కురిపిస్తున్న మిషన్ మంగళ్ ...11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (15:49 IST)
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం మిషన్ మంగళ్. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా కేవలం 11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11 రోజుల్లోనే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా "మిషన్ మంగళ్" నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన "2.0" చిత్రం 10 రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.164 కోట్లు వసూలు చేసింది.

 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments