Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేష్, పవిత్ర లోకేశ్ మేజర్స్.. వారి జీవితాన్ని హ్యూమిలేట్ చేయడం...

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (12:48 IST)
ప్రముఖ నటి మిర్చి మాధవి పవిత్ర లోకేశ్, నరేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. లైఫ్‌లో కామెడీ షోలోగా వాళ్లపై వీళ్లపై కామెడీ చేయడం నచ్చదని ఆమె తెలిపింది. పవిత్ర లోకేశ్, నరేష్‌ల గురించి మనం ఏ విధంగా జడ్జ్ చేయగలమని ఆమె కామెంట్లు చేశారు. నరేష్, పవిత్ర లోకేశ్ మేజర్స్ అని వాళ్ల వ్యక్తిగత జీవితాలను అంత హ్యూమిలేట్ చేయడం ఎందుకని మిర్చి మాధవి అన్నారు.
 
బయట చాలామంది చాలా చేస్తున్నా వాళ్ల గురించి బయటకు రావడం లేదు కదా అని మిర్చి మాధవి ప్రశ్నించారు. నరేష్, పవిత్రల ఏముందో వాళ్లకు తెలుసని.. వాళ్ల సమస్యలు ఏంటో వాళ్లకు తెలుసని ఆమె తెలిపింది.  
 
ఈరోజుల్లో థియేటర్లలో సినిమా చూడటం కష్టమైన టాస్క్ అయిందని ఆమె తెలిపారు. తన నుంచి ఎవరికీ ఇబ్బంది కలగకూడదని తాను భావిస్తానని ఆమె కామెంట్లు చేసింది. శతమానం భవతి మూవీ సమయంలో తన ఫ్రెండ్ ఒకరు డిఫరెంట్‌గా బిహేవ్ చేశారని ఆమె తెలిపారు. గేలి చేయడం, వెకిలి చేయడం తనకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఎవరిపై ప్రాక్టికల్ జోక్స్ వేయనని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments