Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి, హోం ఐసొలేషన్లో చెర్రీ

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:53 IST)
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ ఎవర్నీ వదలడంలేదు. కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు.
 
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. కానీ గురువారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు. దీనితో రామ్ చరణ్ ముందుజాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇంకా ప్రిన్స్ మహేష్ బాబు స్టైలిస్టుకు కరోనా సోకడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments