Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మకు నేనే రెండో పెళ్ళి చేశా.. తప్పేంటి..? మెగా హీరో ప్రశ్న

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:21 IST)
సాయి ధరమ్ తేజ్ గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో. వరుసగా పరాజయాలు వస్తున్నా.. పట్టించుకోకుండా సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఐతే తాజాగా చిత్రలహరి సినిమాతో సాయిధరమ్ తేజ్ సక్సెస్‌ను అందుకున్నారు. కానీ ఈమధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
 
నాకు సరిగ్గా 10 సంవత్సరాలు. మా అమ్మానాన్నకు ఒకటే గొడవలు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. చిన్నచిన్న మనస్పర్థలే గొడవలకు కారణమయ్యేవి. మా అమ్మానాన్నలు విడిపోతారనుకున్నా.. అనుకున్న విధంగానే విడాకులు తీసుకుని విడిపోయారు. ఐదేళ్ళ పాటు మా అమ్మ ఒంటరిగానే ఉంది. బాగా కష్టపడింది. మమ్మల్ని కష్టపడి చదివించింది. కానీ తండ్రి లేని లోటు నాకు బాగా అర్థమైంది. 
 
అందుకే నా తల్లిని బ్రతిమాలి ఒప్పించా.. రెండో పెళ్ళి నేనే చేశా. ఆయన కంటి డాక్టర్. చాలా మంచివారు. మా అమ్మను బాగా చూసుకుంటున్నారు. నేను.. మా తమ్ముడు.. ఆయనతో కలిసే ఉన్నాం అంటున్నాడు సాయిధరమ్ తేజ్.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments