Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. హీరో సాయిధరమ్‌కు తీవ్ర గాయాలు.. అపర్మారకస్థితి

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:01 IST)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. 
 
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా ఈ కేబుల్ బ్రిడ్జీని ఐకియా రోడ్డులో నిర్మించారు. ఈ రోడ్డులో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వస్తుండటతో ఒక్కసారిగా బైకు అదుపుతప్పడంతో కింద‌ప‌డిపోయాడు.

ఈ ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్నట్టు సమాచారం. మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments