Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం ప్రారంభం కానున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (18:38 IST)
మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి పది గంటలకు ప్రారంభిస్తారు.

ఈ క్యాంప్ కోసం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జేడీ లక్ష్మీనారాయణ సహా సినీ ప్రముఖులు, టీవీ కళాకారులు హాజరుకానున్నారని మెగా బ్లడ్ క్యాంప్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇస్తారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments