Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం ప్రారంభం కానున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (18:38 IST)
మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి పది గంటలకు ప్రారంభిస్తారు.

ఈ క్యాంప్ కోసం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జేడీ లక్ష్మీనారాయణ సహా సినీ ప్రముఖులు, టీవీ కళాకారులు హాజరుకానున్నారని మెగా బ్లడ్ క్యాంప్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments