Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర వైన్స్ నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:26 IST)
Rajesh Kondepu
వినూత్న‌మైన క‌థాంశంతో `మధుర వైన్స్` అనే చిత్రం నిర్మించి విడుద‌ల చేసిన రాజేష్ కొండెపు త్వ‌ర‌లో ఓ భారీ సినిమాను నిర్మించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు.
 
ప్రేమ‌, యాక్ష‌న్ క‌థాంశాలుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ చిత్రం వుండ‌బోతుంద‌ని తెలియ‌జేశారు. భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని ఆయ‌న‌ చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments