Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర వైన్స్ నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:26 IST)
Rajesh Kondepu
వినూత్న‌మైన క‌థాంశంతో `మధుర వైన్స్` అనే చిత్రం నిర్మించి విడుద‌ల చేసిన రాజేష్ కొండెపు త్వ‌ర‌లో ఓ భారీ సినిమాను నిర్మించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు.
 
ప్రేమ‌, యాక్ష‌న్ క‌థాంశాలుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ చిత్రం వుండ‌బోతుంద‌ని తెలియ‌జేశారు. భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని ఆయ‌న‌ చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments