Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర వైన్స్ నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:26 IST)
Rajesh Kondepu
వినూత్న‌మైన క‌థాంశంతో `మధుర వైన్స్` అనే చిత్రం నిర్మించి విడుద‌ల చేసిన రాజేష్ కొండెపు త్వ‌ర‌లో ఓ భారీ సినిమాను నిర్మించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు.
 
ప్రేమ‌, యాక్ష‌న్ క‌థాంశాలుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ చిత్రం వుండ‌బోతుంద‌ని తెలియ‌జేశారు. భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని ఆయ‌న‌ చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments