Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్క్ ఆంటోనీ దర్శకుడితో ప్రభు కుమార్తె ఐశ్వర్య పెళ్లి

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:52 IST)
Adhik Ravichandran
దక్షిణాదిన ప్రభు అగ్రనటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం తండ్రిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభుకు విక్రమ్ అనే కుమారుడు, ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నారు.  
 
తాజాగా ప్రభు కూతురు ఐశ్వర్య దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
 
జివి ప్రకాష్ కుమార్ నటించిన ‘త్రిష ఇల్లనా నయనతార’ సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
 
 ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన "మార్క్‌ ఆంటోని" మంచి విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments