Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్క్ ఆంటోనీ దర్శకుడితో ప్రభు కుమార్తె ఐశ్వర్య పెళ్లి

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:52 IST)
Adhik Ravichandran
దక్షిణాదిన ప్రభు అగ్రనటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం తండ్రిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభుకు విక్రమ్ అనే కుమారుడు, ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నారు.  
 
తాజాగా ప్రభు కూతురు ఐశ్వర్య దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
 
జివి ప్రకాష్ కుమార్ నటించిన ‘త్రిష ఇల్లనా నయనతార’ సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
 
 ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన "మార్క్‌ ఆంటోని" మంచి విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments