Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మధుడు హీరోయిన్ ఇప్పుడెలా వుందో తెలుసా?

Webdunia
గురువారం, 19 మే 2022 (19:36 IST)
Anshu ambani
సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ.. అదేనండి.. మన్మథుడు హీరోయిన్. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరం అయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వుంటోంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్‏గా నటించింది. 
 
ఈ మూవీలో ఎంతో అమాయకంగా.. సంప్రదాయబద్దంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. 
 
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించి రాఘవేంద్ర సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అన్షు సగం మూవీ మాత్రమే ఉంటుంది. 
 
ఈ చిత్రాల తర్వాత అన్షు నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 
 
తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత లండన్‏కు చెందిన వ్యాపారవేత్త సచిన్‏ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఈమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments