Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయనితో మణిశర్మ తనయుడి వివాహం..

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (20:44 IST)
Manisharma son
మెలోడీ బ్రహ్మగా పిలవబడే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు అయిన మహతి స్వరసాగర్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యారు. "ఛలో", "భీష్మ", "మాస్ట్రో" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా మహతి తన ప్రతిభను చాటేశారు. మహతి స్వర సాగర్ నిశ్చితార్థం నిన్న గాయని సంజన కలమంజతో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి దగ్గర స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే విచ్చేశారు.
 
ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజనా కలమంజే కూడా ప్రముఖ గాయని. తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలలో చాలానే పాటలు పాడారు. మూడు భాషల్లోనూ గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సంజన, సాగర్ సంగీతం అందించిన భీష్మ లో "హేయ్ చూసా" పాటను పాడింది. ఇక వీరిది ప్రేమ వివాహమా? కాదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగబోతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments