Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించమ్మా, బాధపడుతున్నా, మీ పిల్లల్ని నేను చదివిస్తానన్న మంచు విష్ణు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (21:17 IST)
విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్ధల సిఈఓ మంచు విష్ణు పరామర్సించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఎస్‌బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు.

 
యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సిడీఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ, దర్సినిలను తన స్వంత బిడ్డలుగా సంరక్షిస్తానని హామీ ఇచ్చారు.

 
ఇద్దరినీ తమ సొంత విద్యాసంస్థ విద్యానికేతన్‌లో ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని సాయితేజ భార్య శ్యామలకు హామీ ఇచ్చారు మంచు విష్ణు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments