Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? ఆ లోగోలు లాక్కొండయ్యా: మంచు ఆగ్రహం

Webdunia
గురువారం, 13 జులై 2023 (20:21 IST)
మంచు మోహన్ బాబు. ఈయన గురించి తెలియనివారు వుండరు. సినీ ఇండస్ట్రీలో ఆయనది ప్రత్యేకశైలి అంటుంటారు. ఎందుకంటే ఏదైనా ముఖం మీదే చెప్పేస్తుంటారు. అంతేకాదు... ఆగ్రహం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆగరు. అదే మరోసారి జరిగింది.
 
హైదరాబాదు నగరంలోని షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు వచ్చారు. ఇంకేముంది, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు స్థానిక మీడియా ప్రతినిధులు మైకులు పట్టుకుని ఆయన వద్దకు వెళ్లారు. వారిని చూడగానే మంచువారికి చిర్రెత్తుకొచ్చింది.
 
ఆయన స్పందన కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంతో... మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? వారి లోగోలను లాక్కొండయ్యా అంటూ బౌన్సర్లకు సూచన చేసారు. దీనితో అక్కడి పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. మీడియాపై అంతలా మంచు మోహన్ బాబు ఎందుకు ఫైర్ అయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. ఏదో ఆస్తి విషయాన్ని ఆయన గోప్యంగా వుంచదలిచారనే ప్రచారం జరుగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments