గొడవలు పక్కనబెట్టి 'బైరవం' షూటింగుకు వెళ్లిన మంచు మనోజ్!!

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (08:33 IST)
కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో నిలించింది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్‌ బాబుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఒక చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను ఆయన బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తన తాజా చిత్రం బైరవం షూటింగుకు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments