Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల క్రితం నిర్భయ అనుభవించిన బాధను ఆ నలుగురు అనుభవిస్తారు: మంచు లక్ష్మి

నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పద

Webdunia
శనివారం, 6 మే 2017 (17:39 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు సుప్రీం కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పదన్నారు. 
 
ఇకపోతే.. మంచులక్ష్మి రాజకీయాల్లోకి రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంచు లక్ష్మిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం మహిళా ఎమ్మెల్యేలు మంచు లక్ష్మితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వైకాపా తరపున ఫైర్ బ్రాండ్ రోజాకు.. కౌంటర్ ఇచ్చేందుకు మంచు లక్ష్మి అయితే కరెక్ట్ అని టీడీపీ మహిళా నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మంచు లక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్ వస్తోంది.

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదు.. మోడీ ఫలితాలు : రాహుల్ గాంధీ

దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments