Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-రాజేంద్ర ప్రసాద్- అనిల్ రావిపూడి కాంబో రిపీట్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (19:12 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజేంద్ర ప్రసాద్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో పెద్దగా అలరించలేదు ఈ కాంబో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని టాక్. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రకటన కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన రోడ్ సెట్‌లో మహేష్, రాజేంద్ర ప్రసాద్‌లతో సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఫైనల్ అవుట్‌పుట్ 20 సెకన్ల నవ్వుల అల్లరిగా మారిందని సినీ మేకర్స్ అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ లుక్స్ అదిరిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments