Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మ‌హేశ్ కోనేరు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:29 IST)
Mahesh Koneru
ప్రముఖ సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేశ్ కోనేరు గుండెపోటుతో మంగళవారం క‌న్నుమూశారు. క‌ళ్యాణ్ రామ్‌, స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా వ్యవహరించారు.

118, తిమ్మ‌ర‌సు, మిస్ ఇండియా సినిమాలను మహేశ్ నిర్మించారు. మహేశ్ మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
మహేశ్ తనకు ఆత్మ మిత్రుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ దేవుడిని ప్రార్థించారు. మహేశ్ మృతిపై ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments