రాజ‌మౌళికంటే అనిల్ రావిపూడితోనే మ‌హేష్ ఖ‌రారు!

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:28 IST)
Mahesh, Anil
మ‌హేష్‌బాబుకు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా హిట్ ఇచ్చాక మ‌ర‌లా అనిల్‌రావిపూడితో ఓ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని వ‌చ్చింది. మ‌ర‌లా షెడ్యూల్ గేప్ వుంది. ఈలోగా ఆయ‌న‌కు రాజ‌మౌళి గ‌తంలో చెప్పిన క‌థ ఖ‌రారైంది. అది చేయాలంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌. పూర్తికావాలి. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అందుకే ఈలోగా మ‌రో సినిమా చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా అనిల్ రావిపూడి మ‌ర‌లా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌థ‌ను రాసుకుని మ‌హేష్‌కు వినిపించేప‌నిలో వున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెట్‌పైకి వెళ్ళ‌వ‌చ్చు. వీరితోపాటు వంశీపైడిప‌ల్లి కూడా ఓ క‌థ‌ను రెడీగా చేసుకున్నాడు. అయితే మ‌హేష్ నుంచి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆయ‌న పిలుపు కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments