Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళికంటే అనిల్ రావిపూడితోనే మ‌హేష్ ఖ‌రారు!

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:28 IST)
Mahesh, Anil
మ‌హేష్‌బాబుకు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా హిట్ ఇచ్చాక మ‌ర‌లా అనిల్‌రావిపూడితో ఓ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని వ‌చ్చింది. మ‌ర‌లా షెడ్యూల్ గేప్ వుంది. ఈలోగా ఆయ‌న‌కు రాజ‌మౌళి గ‌తంలో చెప్పిన క‌థ ఖ‌రారైంది. అది చేయాలంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌. పూర్తికావాలి. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అందుకే ఈలోగా మ‌రో సినిమా చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా అనిల్ రావిపూడి మ‌ర‌లా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌థ‌ను రాసుకుని మ‌హేష్‌కు వినిపించేప‌నిలో వున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెట్‌పైకి వెళ్ళ‌వ‌చ్చు. వీరితోపాటు వంశీపైడిప‌ల్లి కూడా ఓ క‌థ‌ను రెడీగా చేసుకున్నాడు. అయితే మ‌హేష్ నుంచి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆయ‌న పిలుపు కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments