Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటలో మహేష్‌కి జోడీగా మహానటి.. (Video)

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:31 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమాతో మాస్ లుక్‌లో రాబోతున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ లుక్‌లో అతడు కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఈ సినిమా తీస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరో ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. తమ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేసింది.
 
సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ నటించబోయే ఈ సినిమాలో ఇటీవల వరకు కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అదే నిజమై హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments