Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబును సోకిన కరోనా మహమ్మారి

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (21:20 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా మహమ్మారి సోకింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా మహమ్మారి వదలట్లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం మహేష్ బాబు కూడా చేరిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో మహేష్ బాబు వున్నారు.

ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లొచ్చిన ప్రిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments