ప్రిన్స్ మహేష్ బాబును సోకిన కరోనా మహమ్మారి

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (21:20 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా మహమ్మారి సోకింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా మహమ్మారి వదలట్లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం మహేష్ బాబు కూడా చేరిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో మహేష్ బాబు వున్నారు.

ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లొచ్చిన ప్రిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments