Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబును సోకిన కరోనా మహమ్మారి

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (21:20 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా మహమ్మారి సోకింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా మహమ్మారి వదలట్లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం మహేష్ బాబు కూడా చేరిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో మహేష్ బాబు వున్నారు.

ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లొచ్చిన ప్రిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్ నుంచి 'డిస్నీ క్రూయిజ్ లైన్' నౌకలో సముద్రయానం-2025లో ప్రారంభం

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి, అటవీశాఖ మంత్రీ పవన్ కాపాడండీ (video)

పేదరిక నిర్మూలన.. కుప్పం నుంచే మొదలు.. సీఎం చంద్రబాబు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments