Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే చిత్రం కథ ఇదేనా?

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (18:28 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న‌ చిత్రంలో కొంత భాగం 18వ శతాబ్దంతో సెట్ చేయబడిన పిరియాడిక్ డ్రామాగా ఉంటుందని తెలుస్తొంది. ఇందులో 200కు పైగా విభిన్న రూపాలతో కూడిన పాత్రలు కనిపిస్తాయని, ప్రత్యేక గిరిజన తెగలకు చెందినవిగా అవి ఉంటాయని సమాచారం. దీనికోసం అప్పటి మానవుల రూపాల స్కెచ్‌లను సిద్ధం చేయిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వాటిని ఖరారు చేయనున్నారు. 
 
హీరో మహేశ్ బాబు సైతం ఈ సినిమా కోసం మల్టీపుల్ లుక్స్‌లో కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం‌ రాజమౌళి మహేశ్ లుక్స్‌ను ఎంపిక చేసె పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం అటు ఫిలిం సిటీ‌లో‌ ఇటు అల్యూమినియం ప్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. తదుపరి వర్క్ షాప్‌ల నిర్వహణ ఉంది. ఇలా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కోసం కావలసినంత సమయాన్ని కేటాయించాలని టీమ్ భావించిన తరుణంలో 2025లోనే ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం‌కావచ్చని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments