Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు ఆ సెంటిమెంట్‌తోనే వచ్చాడట... అంతా నాగ్ ప్లాన్...

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:56 IST)
ఇటీవలే మహేష్ బాబు.. నాగార్జున కొడుకు అఖిల్‌ సినిమా ఆడియోకు చీఫ్‌ గెస్ట్‌గా అటెండయ్యాడు. దీనికి యూత్‌ హీరోల్లో వున్న ఐక్యత కారణంగా చెప్పుకున్నారు. కానీ అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... మహేష్‌ హీరోగా పరిచయం అయిన తొలి సినిమా 'రాజకుమారుడు'. దానిపై కృష్ణ అభిమానులు భారీ అంచనాలే వేసుకున్నారు. 
 
ఆ సినిమా ఆడియోకు చీఫ్‌ గెస్ట్‌గా అక్కినేని నాగార్జున వచ్చాడు. దాదాపు 16 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు మహేష్‌ బాబు పెద్ద స్టార్‌ అయ్యాడు. అప్పుడు నాగార్జున స్టార్‌.. అందుకే తన కొడుకు ఫంక్షన్‌కు మహేష్ బాబు వచ్చేలా ప్లాన్‌ చేశాడు. అందుకు కృష్ణ కుటుంబం కూడా హ్యాపీగా ఫీలయింది. ఇది యాదృశ్చికమైనా.. ఇరు కుటుంబాల్లో మంచి వాతావరణ నెలకొని వుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments