Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నన్ను భరించలేదు.. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోను.. ప్రిన్స్ మహేష్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (12:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 
 
రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నుంచి తనకు ఎక్కువ ఆఫర్లు రాలేదని.. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని ప్రిన్స్ తెలిపారు. 
 
తనను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా తన సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని మహేష్ అన్నారు. టాలీవుడ్‌లోనే తనకున్న మంచి గౌరవం పట్ల హ్యాపీగా వున్నానని ప్రిన్స్ వెల్లడించారు. 
 
కనుక తన పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన లేదని మహేష్ స్పష్టం చేశారు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటానని.. తన కల నెరవేరుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments