Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (08:23 IST)
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె హైదరాబాద్ నగరంలోని నివాసంలోనే బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెల్సిన అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్స్ చేస్తున్నారు. 
 
కాగా, హీరో కృష్ణకు ఇద్దరు భార్యలు కాగా, వారిలో ఒకరు ఇందిరాదేవి. మరొకరు విజయనిర్మల. ఈమె గతంలో చనిపోగా, ఇపుడు ఇందిరాదేవి కన్నుమూశారు. కృష్ణా - ఇందిరాదేవిలకు రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.
 
వీరిలో రమేష్ బాబు అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన విషయం తెల్సిదే. ఇపుడు ఇందిరాదేవి చనిపోవడంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కృష్ణ - విజయనిర్మల దంపతుల కుమారుడే హీరో నరేష్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments