Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కుమారి 21 ఎఫ్‌' టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (19:44 IST)
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ఆయన సమర్పిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను శుక్రవారం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా ఈ టీజర్‌కు మహేష్‌ బాబు తన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు మహేష్‌బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో ‘వన్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments