మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఫారిన్ నుంచి వచ్చాక... ఇలా?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (22:32 IST)
Mahesh Babu
'సర్కారు వారి పాట'.. రిలీజ్ అయ్యాక తన భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చాడు.
 
ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కలిసినట్టు ఉన్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'వన్ విత్ ఫామ్' అంటూ కామెంట్ పెట్టాడు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యామిలీతో పాటు మంజుల ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఉంది.
 
నిజానికి వీళ్లంతా కృష్ణ గారి పుట్టినరోజు నాడు కలుస్తూ ఉంటారు. కానీ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మహేష్ విదేశాల్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంతా ఒక చోట కలిసినట్టు తెలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments