ప్రిన్స్ మహేష్ బాబు-పూజా హెగ్డె జంటగా త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:12 IST)
మహేష్ బాబు 28వ చిత్రం ‘SSMB 28’ గురువారం హైదరాబాద్‌లో ‘ముహూర్తం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా చెప్పబడుతున్న కొత్త వెంచర్ కోసం మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు.

 
భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన చిత్రం వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ట్విట్టర్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాలేదు. ఆయన తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’లో కనిపించనున్న నటి పూజా హెగ్డే మహేష్ బాబుతో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

 
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ‘SSMB28’ ఈ మార్చిలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు ఉమర్ నబీ

ముగిసిన జూబ్లీహిల్స్ ఉప పోరు... ఓటరన్న తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలెర్ట్.. ఆరోగ్యం జాగ్రత్త

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ వీడియో

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments