మహేష్ బాబు, నమ్రతల 15వ వివాహ వార్షికోత్సవం: వంశీ సెట్స్‌లో కలిసి..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతలకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవం. మహేష్, నమ్రత 2000లో వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్లపాటు డేటింగ్ అనంతరం.. ఈ జంట 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నమ్రతా మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్ద.

ఈ కారణంగా, వారి పెళ్లి కోసం తన కుటుంబాన్ని ఒప్పించడానికి నటుడికి చాలా సమయం పట్టింది. ఒకసారి, వాలెంటైన్స్ డే సందర్భంగా, నమ్రత, ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ తన కుటుంబాన్ని ఒప్పించడంతో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన సమయం గురించి మాట్లాడారు.  
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ దంపతులకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్, నమ్రతల ఫోటోలు వైరల్ అవుతోంది. 
Namrata Shirodkar


ఇంకా పెళ్లి రోజు సందర్భంగా మ‌హేష్ బాబు న‌మ్ర‌త‌కు విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో విమానంలో మ‌హేష్, న‌మ్ర‌త‌కు ముద్దు పెడుతున్నారు. ఇక న‌మ్ర‌త కూడా త‌న సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోను షేర్ చేసి.. తామిద్ద‌రి ఇన్నేళ్ల జీవితంలో ప్రేమ‌, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని కామెంట్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments