Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు, నమ్రతల 15వ వివాహ వార్షికోత్సవం: వంశీ సెట్స్‌లో కలిసి..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతలకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవం. మహేష్, నమ్రత 2000లో వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్లపాటు డేటింగ్ అనంతరం.. ఈ జంట 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నమ్రతా మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్ద.

ఈ కారణంగా, వారి పెళ్లి కోసం తన కుటుంబాన్ని ఒప్పించడానికి నటుడికి చాలా సమయం పట్టింది. ఒకసారి, వాలెంటైన్స్ డే సందర్భంగా, నమ్రత, ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ తన కుటుంబాన్ని ఒప్పించడంతో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన సమయం గురించి మాట్లాడారు.  
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ దంపతులకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్, నమ్రతల ఫోటోలు వైరల్ అవుతోంది. 
Namrata Shirodkar


ఇంకా పెళ్లి రోజు సందర్భంగా మ‌హేష్ బాబు న‌మ్ర‌త‌కు విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో విమానంలో మ‌హేష్, న‌మ్ర‌త‌కు ముద్దు పెడుతున్నారు. ఇక న‌మ్ర‌త కూడా త‌న సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోను షేర్ చేసి.. తామిద్ద‌రి ఇన్నేళ్ల జీవితంలో ప్రేమ‌, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని కామెంట్ పెట్టారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments