Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరె... మళ్లీ ఏసేశారు సెటైర్.. సుకుమార్‌పై మ‌హేష్‌కి కోపం పోలే...

Webdunia
గురువారం, 2 మే 2019 (17:26 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మే 9న మ‌హ‌ర్షి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా స‌క్స‌స్ పైన చిత్ర యూనిట్ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారు. వంశీ పైడిప‌ల్లి అయితే... టీమ్ అంద‌ర్నీ స్టేజీ పైకి ఆహ్వానించి యూనిట్‌తో త‌నకున్న అనుబంధాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. 
 
ఈ సినిమా గురించి మ‌హేష్ మాట్లాడుతూ... ఇప్ప‌టివ‌ర‌కు త‌ను వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్స్‌ని సార్ అని పిలిచేవాడిని కానీ వంశీని మాత్రం వంశీ అని పేరు పెట్టి పిలిచేవాడిని. ఎందుకంటే.. అత‌ను యంగర్ బ్ర‌ద‌ర్ లాంటివాడు అని చెప్పారు. ఎందుకంటే... వంశీ క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క‌థ విని పంపించేద్దాం అనుకున్నాను. 
 
ఎందుకంటే... రెండు సినిమాలు పూర్తి చేయాలని నేను అంటే వంశీ అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేస్తాన‌న్నాడు. ఇప్పుడు రెండు నెల‌లు వెయిట్ చేయాలి అంటేనే వేరే హీరో ద‌గ్గ‌రికి వెళ్లిపోతున్నారు అన్నాడు మ‌హేష్. అంటే... దర్శకుడు సుకుమార్, మ‌హేష్ బాబుకి క‌థ చెప్ప‌డం... వెయిట్ చేయాలి అని చెప్పాడో ఏం జ‌రిగిందో కానీ... సుక్కు బ‌న్నీకి వెళ్లి క‌థ చెప్ప‌డం తెలిసిందే. ఈవిధంగా ప‌నిలోప‌నిగా సుక్కుపై మ‌హేష్ సెటైర్ వేసేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments