అరె... మళ్లీ ఏసేశారు సెటైర్.. సుకుమార్‌పై మ‌హేష్‌కి కోపం పోలే...

Webdunia
గురువారం, 2 మే 2019 (17:26 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మే 9న మ‌హ‌ర్షి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా స‌క్స‌స్ పైన చిత్ర యూనిట్ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారు. వంశీ పైడిప‌ల్లి అయితే... టీమ్ అంద‌ర్నీ స్టేజీ పైకి ఆహ్వానించి యూనిట్‌తో త‌నకున్న అనుబంధాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. 
 
ఈ సినిమా గురించి మ‌హేష్ మాట్లాడుతూ... ఇప్ప‌టివ‌ర‌కు త‌ను వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్స్‌ని సార్ అని పిలిచేవాడిని కానీ వంశీని మాత్రం వంశీ అని పేరు పెట్టి పిలిచేవాడిని. ఎందుకంటే.. అత‌ను యంగర్ బ్ర‌ద‌ర్ లాంటివాడు అని చెప్పారు. ఎందుకంటే... వంశీ క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క‌థ విని పంపించేద్దాం అనుకున్నాను. 
 
ఎందుకంటే... రెండు సినిమాలు పూర్తి చేయాలని నేను అంటే వంశీ అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేస్తాన‌న్నాడు. ఇప్పుడు రెండు నెల‌లు వెయిట్ చేయాలి అంటేనే వేరే హీరో ద‌గ్గ‌రికి వెళ్లిపోతున్నారు అన్నాడు మ‌హేష్. అంటే... దర్శకుడు సుకుమార్, మ‌హేష్ బాబుకి క‌థ చెప్ప‌డం... వెయిట్ చేయాలి అని చెప్పాడో ఏం జ‌రిగిందో కానీ... సుక్కు బ‌న్నీకి వెళ్లి క‌థ చెప్ప‌డం తెలిసిందే. ఈవిధంగా ప‌నిలోప‌నిగా సుక్కుపై మ‌హేష్ సెటైర్ వేసేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి మృతి.. ఎలా?

భారత నౌకాదళంలో చేరిన మరో యుద్దనౌక 'అండ్రోత్'

బీసీ రిజర్వేషన్‌లపై తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఊరట

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన .. సీజేఐపై న్యాయవాది దాడికి యత్నం

Watching TV: పదివేల రూపాయలు ఇవ్వలేదని.. తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments