Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే "మహర్షి" నిర్మాతలకు కాసులపంట

Webdunia
బుధవారం, 8 మే 2019 (12:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. వంశీ పైడివల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి.అశ్వినీదత్, పొట్లూరు వరప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ కానుంది. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ.150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ.100 కోట్లను సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం ఇప్పటికే రూ.150 కోట్ల మేరకు తెచ్చిపెట్టింది. ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే మాత్రం నిర్మాతల పంట పండినట్టేనని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments