Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలేజ్‌లో ''మహర్షి'' ఏం చేస్తాడో?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:39 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. కాలేజీ స్టూడెంట్‌గా మహర్షిలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాదులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని టాక్. 
 
హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా రామోజీ ఫిలిమ్ సిటీలో విలేజ్ సెట్ వేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. విలేజ్ సెట్ పూర్తయిన వెంటనే మహేశ్‌బాబు, పూజా హెగ్డే ఇతర నటీనటులతో కొన్ని సన్నివేశాలను గ్రామంలో షూట్ చేయనున్నామని చిత్ర బృదం వెల్లడించింది. 
 
అల్లరి నరేశ్, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments