Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలేజ్‌లో ''మహర్షి'' ఏం చేస్తాడో?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:39 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. కాలేజీ స్టూడెంట్‌గా మహర్షిలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాదులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని టాక్. 
 
హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా రామోజీ ఫిలిమ్ సిటీలో విలేజ్ సెట్ వేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. విలేజ్ సెట్ పూర్తయిన వెంటనే మహేశ్‌బాబు, పూజా హెగ్డే ఇతర నటీనటులతో కొన్ని సన్నివేశాలను గ్రామంలో షూట్ చేయనున్నామని చిత్ర బృదం వెల్లడించింది. 
 
అల్లరి నరేశ్, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments