Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలేజ్‌లో ''మహర్షి'' ఏం చేస్తాడో?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:39 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. కాలేజీ స్టూడెంట్‌గా మహర్షిలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాదులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని టాక్. 
 
హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా రామోజీ ఫిలిమ్ సిటీలో విలేజ్ సెట్ వేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. విలేజ్ సెట్ పూర్తయిన వెంటనే మహేశ్‌బాబు, పూజా హెగ్డే ఇతర నటీనటులతో కొన్ని సన్నివేశాలను గ్రామంలో షూట్ చేయనున్నామని చిత్ర బృదం వెల్లడించింది. 
 
అల్లరి నరేశ్, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments