Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా.. చెన్నై హైకోర్టు నిరాకరణ

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (15:55 IST)
సినీ నటి త్రిష- నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించబడదని చెన్నై హైకోర్టు నిరాకరించింది. ఓ కార్యక్రమంలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిష వివాదాస్పద రీతిలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ వుంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష, ఖుష్భూ, రోజా ఖండించారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌పై రెండు విభాగాలపై కేసు నమోదు చేయబడింది. దీనిపై మన్సూర్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments