Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా.. చెన్నై హైకోర్టు నిరాకరణ

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (15:55 IST)
సినీ నటి త్రిష- నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించబడదని చెన్నై హైకోర్టు నిరాకరించింది. ఓ కార్యక్రమంలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిష వివాదాస్పద రీతిలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ వుంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష, ఖుష్భూ, రోజా ఖండించారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌పై రెండు విభాగాలపై కేసు నమోదు చేయబడింది. దీనిపై మన్సూర్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments