Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:12 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం బాలీవుడ్ గ్లామర్ జోడిస్తోంది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులను బరిలోకిదించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం అవసరమైన క్షేత్రస్థాయి కసరత్తు కూడా చేస్తోంది. 
 
ఆ పార్టీ తరపున ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంతమందికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పలువురు బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ యేడాది జూన్ నెలలో "సంపర్క్ ఫర్ సమర్థన్" అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధూరీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments