Webdunia - Bharat's app for daily news and videos

Install App

Madhuri Dixit 55 ఏళ్లు దాటినా డ్యాన్స్ స్టెప్పులతో చంపేస్తున్న మాధురీ దీక్షిత్

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (20:33 IST)
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ అమృతం ఏమయినా తాగారా? ఇది నెటిజన్లు అనుకుంటున్న మాట. 55 ఏళ్లు వచ్చినా చలాకీ చిన్నదిలా డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతోంది ఈ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.

 
స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ద్వారా మాధురీ దీక్షిత్ నటించిన ''మజా మా'' రాబోతోంది. సెప్టెంబర్ 15 బుధవారం నాడు దీనిపై ప్రకటన విడుదల చేసారు. మాధురీ దీక్షిత్ ఇలా రెండవసారి ఓటీటీ ద్వారా కనిపించనున్నారు. మాధురీ దీక్షిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేసింది. మజా మా అక్టోబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

 
మజా మా కోసం మాధురీ చేసిన గర్బా డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. 55 ఏళ్లు నిండినా చార్మింగ్ లుక్‌తో మాధురీ వేస్తున్న స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments