Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల‌వ్‌లో ప్రాబ్ల‌మా..? అయితే.. చైతు - సామ్‌ల‌ను అడ‌గండి..!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (22:26 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్రేమ‌, పెళ్లి త‌దిత‌ర విష‌యాల గురించి మీరు ప్ర‌శ్న‌లు అడిగితే.. స‌మాధానం చెప్ప‌డానికి మేం రెడీ అంటూ చైత‌న్య‌, స‌మంత ట్వీట్ చేసారు. నెటిజనులు తమ ప్రశ్నలను #AskChaySam అనే హ్యాష్ టాగ్‌ను జోడించి అడిగితే సమంతా.. చైతు ప్రమోషన్స్ సమయంలో జవాబిస్తారట‌.
 
కాలం మారింది. అందుచేత సినిమాకి జ‌నాన్ని ర‌ప్పించ‌డం కోసం వైవిధ్యంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇలా వైవిధ్యంగా ప్ర‌మోష‌న్స్ చేయ‌డంలో స‌మంత ఎప్పుడూ ముందుంటుంది. మ‌జిలీ సినిమాకి కూడా స‌రికొత్త‌గా ప్ర‌మోష‌న్స్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నారు. 
 
దీంతో అభిమానులు మాత్ర‌మే కాకుండా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేట‌ర్స్‌లోకి వ‌స్తుందా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రి.. ఏప్రిల్ 5న మ‌జిలీ రిలీజ్ కానుంది. ఈ డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్ ఎంతవ‌ర‌కు హెల్ప్ అవుతాయో.. ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments