Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చిరంజీవి పిలుపు - అయినా కొన్ని చోట్ల సగం మాత్రమే పోలింగ్

డీవీ
సోమవారం, 13 మే 2024 (18:29 IST)
chiru at jublihills poling booth
ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లోనూ, తెలంగాణాలో నూ జరుగుతున్న అసెంబ్లీ, ఎం.పి. ఎలక్షన్ల లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బాధ్యతాయుతంగా పౌర కర్తవ్యాన్ని పూర్తి చేయాలని చిరంజీవి కోరారు. సోమవారంనాడు మెగా స్టార్ చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీ క్లబ్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
balakrishna, vasundhara
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.
ఇంకోవైపు  *జూబ్లీ క్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకోవాడానికి వచ్చిన రామ్ చరణ్ , ఉపాసన దంపతులు ఓటు వేశాక అందరూ ఓటు వేయాలని కోరారు.
 
Mahesh, namrata
ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో హీరో మహేష్ బాబు,  భార్య నమ్రత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ప్రముఖులు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, హైదరాబాద్ లోని పలుచోట్ల సగానికి మాత్రమే ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. 
 
మణికొండ ఏరియాలోని పలుబూత్ లలో నలభై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. సిటీలోని యూత్ అంతా పలు ప్రాంతాలకు తమ ఊళ్ళకు వెళ్ళారని అందుకే యూత్ ఓటింగ్ పలచగా వుందని అధికారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments