Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేస్తే.. 11 మందిని పంపి అత్యాచారం చేయించాడు...

ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు.

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (11:59 IST)
ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని లాహోర్‌దగాకు సమీపంలోని సర్దార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై లాహోర్‌దగా నుంచి మరో ప్రాంతానికి బయలుదేరారు.


అయితే, వీరి వాహనం మధ్యలో చెడిపోయింది. దీంతో ఆ బాలికలు సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు.. తన 11 మంది స్నేహితులను ఆ ప్రాంతానికి పంపించాడు.
 
అక్కడికి చేరుకున్న 11 మంది బాలికలతో ఉన్న వ్యక్తిని చితకబాది.. మైనర్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈనెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments