Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లైగర్‌''కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు - 'ఎఫ్' వర్డ్ సీన్లకు కత్తెర

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (16:42 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన "లైగర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల కత్తెర వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనేక అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు జట్టుకు తెలిపారు. సాధారణంగా విజయ్ దేవరకొండ చిత్రంలో అధికంగా బోల్డ్ డైలాగులు ఉంటాయి. 
 
ఇక 'ఊరమాస్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇందులో ఎఫ్ వర్డ్ సన్నివేశాలు అధికంగానే ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించాల్సిందేనంటూ సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments