Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ రాయ్‌ను ముక్కలు చేసేశారు...

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంలో 'ర‌త్తాలు ర‌త్తాలు' అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ లక్ష్మీ రాయ్. ఇపుడు మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి' అంటూ గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథాంశంతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్దమయ్యింది. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి అన్ని హంగులతో ఈ సినిమా ఉండనుందట.
 
దీపావళి కానుకగా తాజాగా హీరో నితిన్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో రాయ్ లక్ష్మిని రెండు ముక్కలుగా కట్ చేసి చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్‌లుక్ బయటకు వదిలిన నితిన్.. చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments