Webdunia - Bharat's app for daily news and videos

Install App

#LaxmmiBomb ట్రెండింగ్... లారెన్స్ వల్లనా, అక్షయ్ కారణమా, కియారా రీజనా?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:54 IST)
#LaxmmiBomb ట్విట్టర్ ట్రెండింగ్సులో టాప్ పొజిషన్లో వుంది. వచ్చే 2020  మే 22వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎప్పుడో విడుదల కాబోయే చిత్రం గురించి ఇపుడే ఎందుకంత చర్చ.. రచ్చ. అసలెందుకు ఈ చిత్రం ఇంత ట్రెండింగ్ అవుతోంది.
 
ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నది కోలీవుడ్ లారెన్స్. ఇప్పటికే లారెన్స్ పలు వైవిధ్యమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక హీరోయన్ విషయానికి వస్తే... ఇందులో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ నటిస్తోంది. హీరో ఎవరయ్యా అంటే అక్షయ్ కుమార్. క్యామిడీ, సీరియస్ మేళవించి ఏది చేయమన్నా బీభత్సంగా చేసే స్టార్ హీరో అతను. ఇతడు ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవారు ఎవరయ్యా అంటే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్స్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, తుషార్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తమ్మీ ఏదైతేనేం ఈ చిత్రం ట్రెండింగులో దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments