Webdunia - Bharat's app for daily news and videos

Install App

#LaxmmiBomb ట్రెండింగ్... లారెన్స్ వల్లనా, అక్షయ్ కారణమా, కియారా రీజనా?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:54 IST)
#LaxmmiBomb ట్విట్టర్ ట్రెండింగ్సులో టాప్ పొజిషన్లో వుంది. వచ్చే 2020  మే 22వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎప్పుడో విడుదల కాబోయే చిత్రం గురించి ఇపుడే ఎందుకంత చర్చ.. రచ్చ. అసలెందుకు ఈ చిత్రం ఇంత ట్రెండింగ్ అవుతోంది.
 
ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నది కోలీవుడ్ లారెన్స్. ఇప్పటికే లారెన్స్ పలు వైవిధ్యమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక హీరోయన్ విషయానికి వస్తే... ఇందులో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ నటిస్తోంది. హీరో ఎవరయ్యా అంటే అక్షయ్ కుమార్. క్యామిడీ, సీరియస్ మేళవించి ఏది చేయమన్నా బీభత్సంగా చేసే స్టార్ హీరో అతను. ఇతడు ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవారు ఎవరయ్యా అంటే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్స్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, తుషార్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తమ్మీ ఏదైతేనేం ఈ చిత్రం ట్రెండింగులో దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments