Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సినిమా కోసం ఆ పని చేశా : లావణ్య త్రిపాఠి

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:57 IST)
యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా సినిమా "ఏ1 ఎక్స్‌ప్రెస్". ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హాకీ నేపథ్యంలో నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి డిన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రం గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండనుందని ఆమె అన్నారు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్ రీమేక్ సినిమా అయినప్పటికీ అనేక మార్పులు జరిగాయి. దాదాపు యాభై శాతం స్క్రిప్ట్ మారింది. ఈ సినిమా కోసం నేను కూడా హాకీ నేర్చుకున్నారు. 
 
హాకీ కనిపించినంత తేలిక కాదు, చాలా కష్టం. ఈ సినిమా కోసం నేను తీవ్ర జ్వరంలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యాను' అని లావణ్య తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments