Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సినిమా కోసం ఆ పని చేశా : లావణ్య త్రిపాఠి

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:57 IST)
యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా సినిమా "ఏ1 ఎక్స్‌ప్రెస్". ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హాకీ నేపథ్యంలో నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి డిన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రం గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండనుందని ఆమె అన్నారు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్ రీమేక్ సినిమా అయినప్పటికీ అనేక మార్పులు జరిగాయి. దాదాపు యాభై శాతం స్క్రిప్ట్ మారింది. ఈ సినిమా కోసం నేను కూడా హాకీ నేర్చుకున్నారు. 
 
హాకీ కనిపించినంత తేలిక కాదు, చాలా కష్టం. ఈ సినిమా కోసం నేను తీవ్ర జ్వరంలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యాను' అని లావణ్య తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments