Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీని చూడగానే కంగారుపడ్డా.. అలా చెప్పడం మరిచిపోయా : లావణ్య త్రిపాఠి

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:15 IST)
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీలు జంటగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అంతరిక్షం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, విడుదలకు ముందు చిత్రం ప్రిరిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.
 
దీనిపై లావణ్య త్రిపాఠి స్పందించింది. "అంతరిక్షం ప్రీరిలీజ్ కార్యక్రమానికి చెర్రీ రావడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయాం. దీంతో నేను కంగారుపడిన మాట వాస్తవమే. అందువల్లే ఆ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చినందుకు చెర్రీకి ధన్యవాదాలు చెప్పటం మర్చిపోయా. వేడుకకు చరణ్ హాజరుకావడం ద్వారా మాలోని ఆత్మస్థైర్యం పెరిగింది. ఇలా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా" అంటూ ఓ ట్వీట్ చేసింది. 
 
కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్నిఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయిబాబు జాగ‌ర్లమూడిలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments