Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి. బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మి మంచు.. రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (18:41 IST)
లక్ష్మీమంచు స్వచ్ఛభారత్‌కు చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే ప్రధాని చేపట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌కు అద్భుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు. ఈ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్‌ 10న రాష్ట్రపతి భవన్‌‌లో పలువురు ప్రముఖుల మధ్యలో రాష్ట్రపతి ఆమెను గౌరవించనున్నారు.
 
ఈ సందర్భంగా లక్ష్మిమంచు మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచింది.

ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇంతటి గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు'' చెప్పారు.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments