Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు షాక్.. ఫోటోలు పెట్టేది వాళ్లే.. మరి పరువు..?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:57 IST)
యూట్యూబ్ ఛానల్ ఛానళ్ల పై టాలీవుడ్ హీరోయిన్ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్ పల్లి కోర్టు. ఇవాల్టి కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని కూకట్‌పల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇక అంతగా.. సమంత తరపు న్యాయవాది వాదన విన్న కోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
తప్పు జరిగిందని భావిస్తే….పరువునష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కోరొచ్చు కదా ఆని ప్రశ్నించింది కోర్టు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని తెలిపింది. కోర్టు ముందు సెలబ్రిటీలు, మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.
 
సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు. ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పేర్కొన్నారు. సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు సమంత తరఫు న్యాయవాది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments