Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీం.. 12న మీ ముందుకొస్తామంటూ..

తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:49 IST)
తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఆ చిత్ర హీరో నాని, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, చిత్రానికి చెందిన ఇతర సభ్యులు ఉన్నారు. 
 
కాగా, శనివారం తిరుపతిలో జరిగిన కృష్ణార్జునయుద్ధం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం ఈ చిత్ర బృందం వచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను వారికి అందజేశారు. 
 
అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో హీరో నాని మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా సినిమా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments