Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ వద్దంటే సినిమా ఆపేయాలా? కృష్ణవంశీ ప్రశ్న.. రైతు పాత్రలో కృష్ణంరాజు!

బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చ

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:05 IST)
బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 'రైతు' కథతో ఓ స్క్రిప్టు తయారు చేసి బాలకృష్ణకు కృష్ణవంశీ వినిపించగా, అది ఇద్దరికీ నచ్చింది. అయితే ఈలోగా క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. దీంతో కృష్ణవంశీ చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. 
 
అయితే ఇప్పుడు రైతు కథ రెడీ సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ చెప్పారు. . ఈ పాత్రను ఆయన చేసే అవకాశాలు ఉన్నాయనీ .. ఒకవేళ ఆయన కుదరదంటే ఈ సినిమా ఉండకపోవచ్చని కూడా వార్తలు వచ్చాయి. 
 
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. అమితాబ్ చేయకపోతే.. ఆ స్థానంలో కృష్ణంరాజును తీసుకునే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అమితాబ్ తర్వాత ఆ పాత్రకి కృష్ణంరాజు మాత్రమే సరిగ్గా సరిపోతాడని కృష్ణవంశీ భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments