Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ వద్దంటే సినిమా ఆపేయాలా? కృష్ణవంశీ ప్రశ్న.. రైతు పాత్రలో కృష్ణంరాజు!

బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చ

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:05 IST)
బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 'రైతు' కథతో ఓ స్క్రిప్టు తయారు చేసి బాలకృష్ణకు కృష్ణవంశీ వినిపించగా, అది ఇద్దరికీ నచ్చింది. అయితే ఈలోగా క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. దీంతో కృష్ణవంశీ చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. 
 
అయితే ఇప్పుడు రైతు కథ రెడీ సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ చెప్పారు. . ఈ పాత్రను ఆయన చేసే అవకాశాలు ఉన్నాయనీ .. ఒకవేళ ఆయన కుదరదంటే ఈ సినిమా ఉండకపోవచ్చని కూడా వార్తలు వచ్చాయి. 
 
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. అమితాబ్ చేయకపోతే.. ఆ స్థానంలో కృష్ణంరాజును తీసుకునే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అమితాబ్ తర్వాత ఆ పాత్రకి కృష్ణంరాజు మాత్రమే సరిగ్గా సరిపోతాడని కృష్ణవంశీ భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments